Monday, April 29, 2024

వికారాబాద్ లో విషాదం..

- Advertisement -
- Advertisement -

Young man dead in Rathifile bus stand

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని రాళ్ల చిట్టంపల్లిలో మండలంలో ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందారు. మృతులు గుజరాత్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు, జగిత్యాల జిల్లాలోని ఏకీన్ పూర్ వాగులో ఇద్దరు యువకులు చిక్కున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. వరద నీటితో భారీగా ప్రవహిస్తున్న వాగులో చిక్కున్న ఇద్దరిలో ఒకరిని బయటకు తీసుకొచ్చారు. మరో యువకుడి కోసం కాపాడేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు.

Heavy Rains: 2 died after house collapse in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News