Friday, April 26, 2024

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Rajanna Temple

రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. దీంతో భక్తులు మూడు గంటల సమయం పాటు లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Huge devotees visit Rajanna Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News