Monday, April 29, 2024

ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య రాయ్..

- Advertisement -
- Advertisement -

Aishwarya Rai appears before ED in Panama papers case

న్యూఢిల్లీ: ఈడీ విచారణకు ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ హాజరయ్యారు. పనామా పేపర్స్ లీక్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపడంతో సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఈడీ కార్యాలయ్యానికి ఐశ్వర్య రావ్ వెళ్లింది. ఫెమా చట్టం ఉల్లంఘించినట్లు ఐశ్వర్యా రాయ్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ప‌నామా పేప‌ర్ లీక్ కేసులో ఇండియాలో పలువురు రాజ‌కీయ నాయ‌కులు, న‌టులు, క్రీడాకారులు, వ్యాపార‌వేత్త‌లు త‌దిత‌రులతో కలిపి మొత్తం 500 మందికి ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. వీరంతా ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ‌వేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఐశ్వ‌ర్య రాయ్ భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ ఈడీ విచారించి.. ఆయ‌న నుంచి కొన్ని డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Aishwarya Rai appears before ED in Panama papers case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News