Monday, April 29, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 76.307 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక, స్వామివారికి 29,573 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈరోజు(సోమవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News