Monday, April 29, 2024

హుజురాబాద్‌లో తుది పోలింగ్ 86.64 శాతం

- Advertisement -
- Advertisement -

Huzurabad bypoll records 86.64 percent voter

హైదరాబాద్ : హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 86.64 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం తుది పోలింగ్‌ను ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించు కోవడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News