Monday, April 29, 2024

రేపటి నుంచి మెట్రో సేవలు పొడిగింపు

- Advertisement -
- Advertisement -
Hyderabad Metro services extension from tomorrow
ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచింది మెట్రో రైల్. ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గడంతో లాక్‌డౌన్ పూర్తిస్థా యిలో ఎత్తివేయడంతో తమ సేవలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి రైళ్లు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సర్వీసులు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చివరిరైల్ 9గంటలకు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు రాత్రి 10గంటలకు చేరుకుంటుందన్నారు. అదే విధంగా రైల్‌లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వీసులు నడుపుతున్నట్లు, ప్రయాణికులు ముఖానికి మా స్కులు, శానిటైజర్ వినియోగించాలని, మెట్రో సిబ్బందికి సహకరించాలని కోరారు.

Hyderabad Metro services extension from tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News