- Advertisement -
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకే పరిమితం చేసిన భారత్ 195 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ శుభమన్ గిల్(14) వికెట్ కోల్పోయింది. మరోవైపు రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ(24), చటేశ్వర పుజారా(7)లు ఉన్నారు.
IND v ENG: Shubman Gill out on day 2 in 2nd Innings
- Advertisement -