Saturday, May 4, 2024

ఆ ప్రసక్తే లేదంటున్న రోహిత్ శర్మ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కివీస్‌తో ఆదివారం జరిగే చివరి టి20 మ్యాచ్‌లో ప్రయోగాలకు దిగే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో వారికి తగినన్ని అవకాశాలు ఇవ్వక తప్పదన్నాడు. ఇలాంటి స్థితిలో ప్రయోగాలు చేయడం కుదరదన్నాడు. ఆఖరి మ్యాచ్‌లో కూడా భారీ మార్పులు ఉండవని పేర్కొన్నాడు. ఇక కివీస్‌పై సిరీస్ గెలవడం ఆనందం కలిగించిందన్నాడు. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-0 తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయ్యాలని భారత్ భావిస్తోంది.

IND vs NZ 3rd T20 Match on Sunday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News