Monday, April 29, 2024

తొలి వికెట్ కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs WI 2nd ODI: Rohit dismissed for 5

అహ్మాదాబాద్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(5) కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(11) మరో ఓపెనర్ రిషబ్ పంత్(4)తో కలిసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.

IND vs WI 2nd ODI: Rohit dismissed for 5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News