Friday, April 26, 2024

టీ విరామం: రహానె ఔట్.. ఒత్తడిలో భారత్

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానె(35)ను జేమీసన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు ఓపెనర్లు మయాంక్(13), గిల్(52)లను ఔట్ చేసి జేమీసన్ భారత జట్టుకు ఝలక్ ఇచ్చాడు. ఆ తర్వాత నయా వాల్ ఛటేశ్వరా పుజారా(26)ను సౌథీ పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ 145 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఒత్తడిలో పడింది. టీ విరామ సమయానికి భారత్ 56 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(17), రవీంద్ర జడేజా(06)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

India 154/4 at Tea Break against NZ in 1st Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News