Wednesday, May 1, 2024

పంత్, ఇషాంత్ ఔట్… భారత్ 209/8

- Advertisement -
- Advertisement -

లార్డ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 89.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 209 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదు రోజు రిషబ్ పంత్ 22 పరుగులు చేసి రాబిన్ సన్ బౌలింగ్‌లో జోష్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇషాంత్ శర్మ 16 పరుగులు చేసి రాబిన్ సన్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మహ్మాద్ షమీ(06), బుమ్రా(00) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా మోయిన్ అలీ రెండు వికెట్లు, ఓలీ రాబిన్ సన్ రెండు వికెట్లు తీశాడు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 364

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 391

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News