Friday, April 26, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 10549 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,549 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనా కారణంగా మరో 488మంది బాధితులు చనిపోయినట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,45కోట్లకు చేరుకుంది.కరోనాతో చనిపోయిన మృతుల సంఖ్య 4,67,468కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 9,868 కరోనా వ్యాధి నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 3.39కోట్లకు పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,10,133మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

India Reports 10549 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News