Thursday, May 16, 2024

దేశంలో పెరుగుతున్న కరోనా తీవ్రత

- Advertisement -
- Advertisement -

India reports 35871 new COVID-19 cases

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతుంది. గత 24 గంటల్లో 35,871 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా,  172 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 17,741 మంది కోలుకున్నారు. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,14,74,605కి చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,52,364 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 1,10,63,025 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి బారిన పడి 1,59,216 మరణించగా, దేశంలో ఇప్పటివరకు 3,71,43,255 మందికిపైగా కోవిడ్-19 టీకా వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

India reports 35871 new COVID-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News