Monday, April 29, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

India vs England Live Score 3rd ODI

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద కె.ఎల్ రాహుల్ (07) ఔట్ అయ్యాడు. అంతకు ముందే రోహిత్ శర్మ (37) పరుగుల వద్ద రషీద్ బౌలింగ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో మంచి పామ్ లో ఉన్న శిఖర్ ధవన్(67)ను రషీదే వెనక్కి పంపించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 పరుగులు చేసి మోయిన్ అలీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ (44), హర్ధిక్ పాండ్యా(29) క్రీజులో ధాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 199/4గా నిలిచింది.

India vs England Live Score 3rd ODI
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News