Monday, April 29, 2024

భారత్ లో తొలి లిథియం అయాన్-సెల్ తయారుచేసిన ఓలా

- Advertisement -
- Advertisement -

 

Ola-Electric Ion-Cell

బెంగళూరు:  బాడుగకు వాహనాలు నడిపే ‘ఓలా’ విద్యుత్ వాహనాల విభాగం ‘ఓలా ఎలక్ట్రిక్’ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ లిథియం-అయాన్ సెల్, ఎన్ఎంసి 2170ని ఆవిష్కరించినట్లు తెలిపింది. సాఫ్ట్‌ బ్యాంక్-మద్దతుగల ఓలా  2023 నాటికి చెన్నైలో  రాబోయే గిగా ఫ్యాక్టరీలో తన సెల్  ఉత్పత్తిని భారీగా ప్రారంభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News