Friday, May 3, 2024

భారతదేశ జిడిపి జనవరి-మార్చి త్రైమాసికంలో 4.1 శాతం

- Advertisement -
- Advertisement -
GDP
ఆర్థిక సంవత్సరం 2022లో 8.7 శాతం

న్యూఢిల్లీ: 2021-22 నాల్గవ త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4.1 శాతం వృద్ధి చెందిందని, వార్షిక వృద్ధి రేటును 8.7 శాతానికి పెరిగిందని మంగళవారం అధికారిక డేటా వెల్లడించింది. అయితే, జనవరి-మార్చి కాలంలో వృద్ధి 5.4 శాతం విస్తరణ కంటే నెమ్మదిగా ఉంది.  డేటా ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 6.6 శాతం సంకోచానికి(కాంట్రాక్షన్ కు) బదులుగా 2021-22లో 8.7 శాతానికి పెరిగింది. ఇదిలావుండగా 2022 మొదటి మూడు నెలల్లో చైనా 4.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News