- Advertisement -
దుబాయి: సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ ముంబయి ఇండియన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. దీంతో ముంబై జట్టు సన్ రైజర్స్ కు 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ డికాక్(67) అర్థశతకంతో మెరవగా.. ఇశాన్ కిషన్ 31 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లో శర్మ, కౌల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
IPL 2020: MI Sets up 209 Runs to SRH
- Advertisement -