Wednesday, May 1, 2024

ఐపిఎల్ 2021: బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

- Advertisement -
- Advertisement -

IPL 2021: CSK win toss and opt Bowl against PBKS

ముంబై: ఐపిఎల్ 2021‌లో భాగంగా మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ జట్టును బ్యాటింగ్ కు అహ్వానించాడు. చెన్నై టీమ్ త‌ర‌ఫున ధోనీకిది 200వ మ్యాచ్ కావ‌డం విశేషం.ఇక, రాజస్థాన్ జట్టుతో జరిగిన గత మ్యాచ్ లో పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైన చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది.

IPL 2021: CSK win toss and opt Bowl against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News