Monday, April 29, 2024

రస్సెల్ మెరుపులు.. ఢిల్లీ లక్ష్యం 155

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: ఐపిఎల్ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(43) రాణించాడు. చివర్లలో అండ్రూ రస్సెల్(45) మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా జట్టు స్కోరు 150 మార్క్ చేరుకుంది. ఇక, కోల్‌కతా బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

IPL 2021: KKR set a target 155 runs against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News