Wednesday, May 15, 2024

జానారెడ్డి జాడ లేకుండా పోతారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Jana reddy defeat in Nagarjuna sagar by elections

 

నల్లగొండ: టిఆర్‌ఎస్‌కు సబ్బండ వర్గాల మద్దతు లభిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికల నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. గ్రామాల్లో పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి జాడ లేకుండా పోతారని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ వల్లే అభివృద్ధి సాధ్యమైందని, అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News