Wednesday, May 8, 2024

త్వరలో మూడవ విడత జెఇఇ మెయిన్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

JEE Main 2021 Session 3 Results

హైదరాబాద్: జెఇఇ మెయిన్ మూడవ విడత పరీక్షల ఫలితాల విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలతో పాటు కటాఫ్ మార్కులు, స్కోర్ కార్డులను విడుదల చేయనుంది. జాతీయ స్థాయిలో జులై 20 నుంచి 27 వరకు ఈ పరీక్షలు నిర్వహించగా, మహారాష్ట్రలో మాత్రం వరదలు, ప్రకృతి విపత్తుల కారణంగా ఆగస్టు 3,4 తేదీలలో నిర్వహించారు. జెఇఇ మెయిన్ మూడవ విడత కోసం సుమారు 7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News