- Advertisement -
హైదరాబాద్: జుడాలు సమ్మె విరమించాలని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. సమ్మెకు ఇది తగిన సమయం కాదన్నారు. సమ్మె విరమించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిఎం కెసిఆర్ తీసుకున్న ఫీవర్ సర్వే నిర్ణయాలతో మంచి ఫలితాలు వచ్చాయని, ఇంటింటికీ తిరుగుతూ లక్షణాలు ఉన్న వారికి వైద్య సిబ్బంది కిట్లు అందజేశారన్నారు.
- Advertisement -