Monday, April 29, 2024

చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగుల బీభత్సం

- Advertisement -
- Advertisement -

Elephant poaching in Chittoor rural zone

అమరావతి: చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయం నుంచి నలుగురిపై 2 ఏనుగులు దాడిచేశాయి. ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుడు జీడి నెల్లూరు మండలం వేల్పూరు ఇందిరానగర్ వాసి వజ్రవేలు (55)గా గుర్తించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వజ్రవేలు చనిపోయాడు. శ్రీరంగరాజపురం, గంగాధర నెల్లూరు మండలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. దీంతో ఏనుగులను అటవీప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Elephant poaching in Chittoor rural zone

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News