Monday, April 29, 2024

సెమీస్‌లో కృష్ణప్రియ

- Advertisement -
- Advertisement -

Krishnapriya enters semifinals of Poland Open badminton tournament

 

మన తెలంగాణ/హైదరాబాద్: భారత్‌కు చెందిన తెలుగుతేజం శ్రీ కృష్ణప్రియ పోలండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ పోరులో కృష్ణప్రియ 2114, 2113 తేడాతో డెన్మార్క్‌కు చెందిన సిమోనా పిల్గార్డ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కృష్ణప్రియ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెమీస్‌కు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News