Saturday, April 27, 2024

ఆదిలాబాద్ లో చిరుత సంచారం…

- Advertisement -
- Advertisement -

Leopard wandering in Gachibowli

బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కంటేగామ్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరించింది. ఆవుపై చిరుత దాడి చేసి చంపేయడంతో మర్లపల్లి గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. 15 రోజుల క్రితం గుడిహత్నూర్ మండలంలోని గర్కంపేట గ్రామ సమీపంలో అడవి ప్రాంతంలో గురువారం రాత్రి చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News