- Advertisement -
హైదరాబాద్: గత నెలలో మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాతృమూర్తి జయలతదేవి స్వర్గస్తులైన సంగతి విదితమే. ఈ సందర్భంగా మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మధుయాష్కీగౌడ్ పరామర్శించారు. జయలత దేవి కాలం చేసినప్పుడుతను హైదరాబాద్లో లేనని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లుగా మధుయాష్కీ తెలిపారు.
Madhu Yashki Goud meets Konda Vishweshwar Reddy
- Advertisement -