Friday, May 3, 2024

మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్..

- Advertisement -
- Advertisement -

ముంబయి: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయడంతోపాటు వారాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది.బీచ్ లు, గార్డెన్స్, పర్యాటక ప్రాంతాలను మూసివేయనుంది. ఇక, బస్సుల్లో 50శాతం ప్రయాణికులను మాత్రమే అనుమతించనుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితోనే నడవనున్నాయి. ఇక, ప్రైవేటు ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేయనున్నారు. కర్ఫ్యూ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

Maha Govt imposed Weekend Lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News