Saturday, April 27, 2024

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

పెద్దవూరః చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం గ్రామానికి చెందిన మర్రి చిన మారయ్య అదే గ్రామానికి చెందిన బాలయ్య,వెంకటేశ్వర్లు అను ఇద్దరితో కలిసి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లగా శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో చాతిలో నొప్పి వస్తుందని చెప్పగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో రాత్రి 11గంటలకు చనిపోయాడని మృతుడికి ఒక కుమారుడు,కుమార్తె ఉన్నదని మృతుని కుమారుడు కోటేష్ ఫిర్యాదు మేరకు కేసు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పెద్దవూర ఎప్‌ఐ పచ్చిపాల పరమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News