Monday, May 6, 2024

కౌన్సిల్‌ను అడ్డుకుంటే బయటకు పంపిస్తా: మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌లో గందరగోళం నెలకొంది. శానిటేషన్‌పై చర్చ జరపాలని బిజెపి కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. బిజెపి, కాంగ్రెస్ కార్పొరేట్లపై మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్‌ను అడ్డుకుంటే బయటకు పంపిస్తానని మేయర్ హెచ్చరించారు. ఏదైనా ప్రశ్నోత్తరాల్లో అడగాలని మేయర్ సూచించారు. కార్మిక సమస్యలపై తప్పకుండా చర్చ జరుపుతామన్నారు. కార్మికులపై బిజెపి, కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ ప్రేమ ఉందని తెలియజేశారు. కార్మికులకు తప్పకుండా న్యాయం చేస్తానని గద్వాల్ వివరణ ఇచ్చారు.

Also Read: ఇవిఎం ట్యాంపరింగ్ జరుగుతున్నాయి: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News