Sunday, May 12, 2024

మెగా సెలబ్రేషన్

- Advertisement -
- Advertisement -

Mega family Diwali Celebrations

దీపావళి సందర్భంగా మెగా హీరోలంతా వేడుక చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ వేడుకలో యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి పూర్తిగా కోలుకున్న సాయితేజ్ కనిపించడం విశేషం. చిరంజీవి, పవన్‌కళ్యాణ్, నాగబాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్‌లు ఈ పార్టీలో సందడి చేశారు. ఈ ఫొటోను చూసిన మెగాభిమానుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News