Monday, April 29, 2024

నూతన ఛైర్మన్లకు మంత్రి తలసాని శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Minister Talasani Congratulations New Chairmans Corporation

హైదరాబాద్: బాధ్యతలను స్వీకరించిన వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లకు పశు సంవవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్‌రావు, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గజ్జెల నగేష్, మినరల్ డవలఫ్‌మెంట్ కార్పొరేషన్ ఛైన్మన్‌గా మన్నె క్రిశాంక్‌లు పదవి బాధ్యత స్వీకరణోత్సవ కార్యక్రమాలకు ప్రభుత్వ విఫ్ గువ్వల బాల్‌రాజ్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు కార్పోరేషన్ల ఛైర్మన్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News