Saturday, May 4, 2024

ఎంఎల్‌ఎసిలను అభినందించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

MLC Kadiyam Srihari meets KTR

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరిలు మంగళవారం ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రిన కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి గెలుపుకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డిలను కెటిఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంఎల్‌ఎలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, చెన్నమనేని రమేష, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి ఉన్నారు.

MLC Kadiyam Srihari meets KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News