Tuesday, May 14, 2024

ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా ఎకనామిక్‌టైమ్స్ మోహిత్‌జైన్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Mohit Jain elected president of Indian Newspaper Society

న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్)కి ఎకనామిక్ టైమ్స్‌కు చెందిన మోహిత్‌జైన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాక్షికి చెందిన కె.రాజాప్రసాద్‌రెడ్డి డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, ఆజ్ సమాజ్‌కు చెందిన రాకేశ్‌శర్మ వైస్ ప్రెసిడెంట్‌గా, అమర్ ఉజాలాకు చెందిన తన్మయ్ మహేశ్వరి గౌరవ కోశాధికారిగా ఎన్నికయ్యారు. 202122 సంవత్సారానికి వీరు ఎన్నికయ్యారని ఐఎన్‌ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News