Friday, April 26, 2024

తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

Mumbai Indians lost the first wicket

 

స్కోర్ : ఐపిఎల్‌‌ 2021 సీజన్‌ సందడి మొదలైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి సమరం  హాట్ హాట్‌గా సాగుతోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(19) ఔటయ్యాడు. క్రిస్ లిన్ ఆడిన బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి రన్ ఔటయ్యాడు. దీంతో ముంబయి 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ లిన్(25) సూర్యకుమార్ యాదవ్(12) క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లలో ముంబయి స్కోర్ 57/1.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News