Monday, April 29, 2024

మయన్మార్‌లో నిరసనకారులపై సైన్యం కాల్పులు

- Advertisement -
- Advertisement -
Myanmar security forces fire on protesters

యాంగాన్: మయన్మార్ భద్రతా దళాల కాల్పులలో ఆరుగురు నిరసనకారులు మరణించినట్లు స్థానిక పత్రికలు, సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. గత నెలలో సైనిక తిరుగుబాటు అనంతరం నిరసనలపై సైనికాధికారులు ఉక్కుపాదం మోపారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా మోనివా నగరంలో పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళన చేపట్టగా భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా టివి తెలిపింది. ఈ కాల్పులలో ముగ్గురు మరణించారని తెలిపింది. మోయిన్‌గ్యన్ నగరంలో ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పులలో ఒక 14 ఏళ్ల బాలుడితోపాటు మరో ఇద్దరు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News