Monday, April 29, 2024

ఎపిని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్

- Advertisement -
- Advertisement -

New Covid-19 positive rate of 20.11% in AP

అమరావతి: ఎపిలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తోంది. కొత్తగా 20.11శాతానికి పాజిటివిటీ రేటు పెరిగింది. టెస్టు చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుందని వైద్యులు తెలిపారు. 24గంటల వ్యవధిలో 35వేల టెస్టుల్లో 7,224 మందికి కోవిడ్ వైరస్ సోకింది. టస్టులు పెరిగితే కేసులు భారీగా నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు దేశంలోనూ రోజువారీ పాజిటివ్ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.

New Covid-19 positive rate of 20.11% in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News