- Advertisement -
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 108 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నికోలస్ 41 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఎల్ బిడబ్య్లుగా వెనుదిరిగాడు. గుప్తిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో గుప్తిల్ (57), బ్లండెల్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే కివీస్ 1-0 తేడాతో సిరీస్ లో ముందంజలో ఉంది.
New zealand Loss First wicket for 108 in nz vs Ind
- Advertisement -