- Advertisement -
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ 39 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్(79), నికోలస్(41), బ్లండెల్(22), లాథమ్(07), నీశమ్(03), గ్రాండ్ హోమ్(05), చప్మాన్(01) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో టైలర్ (24), సౌథీ(02) పరుగులు చేశారు. భారత బౌలర్లలో టాకూర్, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా జడేజా ఒక వికెట్ తీశాడు.
New zealand loss Seven wickets for 191 in NZ v Ind
- Advertisement -