Thursday, May 16, 2024

విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డాక్టర్ నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందకా రెండు రోజుల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుర్గబాయ్ దేశ్ ముఖ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి చనిపోయిందని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి చావుకు కారణమైన ఆస్పత్రి, డాక్టర్ పై కేసు నమోదు చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

newborn baby dies due to doctor negligence in Nallakunta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News