Wednesday, May 15, 2024

‘ఒక్కరోజు.. 48 గంటలు’

- Advertisement -
- Advertisement -

ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్  వంశీ రాజు సమర్పించు  ప్రీతి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ” ఒక్కరోజు … 48 గంటలు ” ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది అని ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ రెడ్డి  తెలిపారు . ఆదిత్య ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిరంజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్కరోజు సినిమా ట్రైలర్ లాంచ్ త్వరలో సి కళ్యాణ్ గారి చేతులమీదుగా జరుగుతుందని , జులై లో నే ఈ చిత్రం విడుదల అవుతుంది అని తెలిపారు. డైమండ్ ని రక్షించటానికి హీరో టైం ట్రావెలింగ్ ని వాడుకొని ఎలా విజయం సాధించాడు. అనేది సినిమా అని ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి  , డైరెక్టర్ నిరంజన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News