Saturday, April 27, 2024

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Mulugu

ములుగు: జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మండలంలోని గంపలగూడెం మార్కెట్ గోడౌన్స్ వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరొ నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా రాజన్న సిరిసిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

One Killed in Road Accident in Mulugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News