- Advertisement -
కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఒకరు చెందారు. లారీ బోల్తాపడడంతో డ్రైవర్ మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన ట్రాక్టర్ డ్రైవర్ రవిని హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -