Monday, April 29, 2024

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Padi kaushik reddy joins trs party

హైదరాబాద్: సిఎం కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారని సిఎం కెసిఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనతో కలిసి పనిచేశారని కెసిఆర్ గుర్తుచేసుకున్నారు. కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా ఆహ్వానిస్తున్నాని సిఎం తెలిపారు. నాడు చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాసమితి అప్పట్లోనే 11 ఎంపి సీట్లు గెలుచుకుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Padi kaushik reddy joins trs party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News