Home Search
బంగారాన్ని - search results
If you're not happy with the results, please do another search
సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి
సారలమ్మను దర్శించుకున్న మంత్రి
మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి...
శంషాబాద్లో బంగారం, అమెరికన్ డాలర్ల స్వాధీనం..
మనతెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి రూ.29.44లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయి నుంచి వచ్చిన మరో వ్యక్తి...
రేపటి నుంచే మహాజాతర
నేడు బయల్దేరనున్న పగిడిద్దరాజు
మేడారం పరిసరాలు
భక్తులతో కిటకిట
మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు జిల్లా మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమయ్యింది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో ఇప్పటికే...
శంషాబాద్లో 248 గ్రాముల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో జడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడిని ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న...
మేడారానికి టిఎస్ ఆర్టిసి పార్శిల్ ద్వారా మొక్కు చెల్లింపులు
హైదరాబాద్ : మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా టిఎస్ ఆర్టిసి పార్శిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శిల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా...
ఇంటివద్దకే మేడారం ప్రసాదం
ఆర్టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్లకు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆర్టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి...
నేడు యాదాద్రికి సిఎం
వచ్చే నెల 3, 4 వారాల్లో ఆలయ పునఃసంప్రోక్షణ
అపూర్వ స్థాయిలో ప్రారంభ వేడుకలు
ఏర్పాట్ల పరిశీలన, సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణంపై దిశానిర్దేశం
యాగంలో 1108 యజ్ఞ కుండాలు... పాల్గొననున్న 6వేలపైచిలుకు రుత్విక్కులు
చివరిదశలో ప్రధాన...
మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు..
ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెత్తారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో...
భారీగా తరలివస్తోన్న భక్త జనం
భక్తులతో కిక్కిరిసిపోతున్న మేడారం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్దఎత్తున భక్తజనం తరలివస్తున్నారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది....
ఆధ్యాత్మిక ప్రదేశంగా యాదాద్రి ఆలయం: హరీష్ రావు
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గ పక్షాన యాదాద్రి ఆలయ గోపుర...
చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టిబడింది. బుధవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ మహిళ తల విగ్గులో దాచి అక్రమంగా తరలిస్తున్న 525 గ్రాముల...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ ప్రయానికుడిని నుంచి అక్రమంగా తరలిస్తున్న 2,715.800 గ్రాముల...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనీఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ...
చినజీయర్ను కలిసిన సిఎం కెసిఆర్
యాదాద్రి పునఃప్రారంభం, మహా కుంభ సంప్రోక్షణ, ఆహ్వానాలపై సలహాలు, సూచనలు
ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ఏర్పాట్ల పరిశీలన, ఆశ్రమంలో యాగశాలల సందర్శన, విద్యుత్, తాగునీరు, భద్రతాపరమైన అంశాలపై అధికారులకు సిఎం ఆదేశాలు
ఇప్పటికే రాష్ట్రపతి,...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. మంగళవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.20.49లక్షల...
జైపూర్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని...
కొచ్చిన్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
కొచ్చిన్: కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానంలో రూ.1.68కోట్ల విలువైన 3.36 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో...
శంషాబాద్లో బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎఫ్జెడ్ 439 విమానం ద్వారా హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి నుంచి 244.150 గ్రాముల...
కోల్కతా ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో విమాన క్యాబిన్ లో రూ.3కోట్లు విలువ చేసే 5.7కేజీల బంగారాన్ని...
దుమ్ముగూడెం ఎస్బీఐ బ్యాంక్ లో భారీ చోరీ
దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ లోని ఎస్ బిఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు బ్యాంక్ లోకి చొరబడి రూ. 19.5 లక్షల నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు....