Friday, April 26, 2024

దుమ్ముగూడెం ఎస్బీఐ బ్యాంక్ లో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

Robbery in SBI Bank in Khammam

దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ లోని ఎస్ బిఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు బ్యాంక్ లోకి చొరబడి రూ. 19.5 లక్షల నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బ్యాంక్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గ్యాస్ కట్టర్స్ సహాయంతో కట్ చేసి లాకర్లను దొంగలు ఓపెన్ చేశారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News