Monday, May 13, 2024
Home Search

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results

If you're not happy with the results, please do another search
CJI NV Ramana was sworn in for first time

సుప్రీంకోర్టులో ‘నవ’శకం

  ఒకే రోజు 9 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయించిన సిజెఐ ఎన్‌వి.రమణ తొలిసారి ప్రత్యేక్ష ప్రసారం నాలుగుకు చేరిన మహిళా జడ్జీల సంఖ్య ప్రమాణ స్వీకారం చేసిన హిమాకోహ్లి న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మంగళవారంనాడు చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ...
Bhavinaben wins gold medal in paralympics

పతకాల పంట

పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యం టేబుల్ టెన్నిస్, హైజంప్, డిస్కస్ త్రోలో రాణించిన క్రీడాకారులు రాష్ట్రపతి, ప్రధాని సహా ఆటగాళ్లను అభినందిస్తూ ప్రముఖుల ట్వీట్ టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత...
President Kovind said that there is no Ayodhya without Lord Rama

రాముడు లేకుండా అయోధ్య లేదు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ లఖ్నో: రాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అయోధ్య ఉంటుందని ఆయన అన్నారు. అయోధ్యలో ఆదివారం రామాయణ కాంక్లేవ్‌ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రపతి...
Ram Nath Kovind Raksha bandhan greetings

మహిళల భద్రతకు హామీ ఇవ్వాలి..

దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపు న్యూఢిల్లీ: మహిళల భద్రతకు హామీ ఇవ్వాలని, జాతి నిర్మాణంలో వారి భాగస్వామ్యం పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పిలుపునిచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా దేశ, విదేశాల్లోని...
President's Independence Day message

ప్రజాస్వామ్య కోవెల పార్లమెంట్

 జనం కోసం స్పందించాలి.. మన ఘనత నినదించాలి  రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం  వీడని కోవిడ్ పీడకలపై తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ పవిత్ర దేవాలయం అని భారత...
Neeraj Chopra won Gold medal in Javelin throw

‘వీడే’.. మొనగాడే

తల్లి భారతికి కనకాభిషేకం చేశాడే రజతం.. కాంస్యం.. రజతం.. కాంస్యం. ఇంతేనా..? మళ్లీ ఇప్పట్లో భారత్‌కు స్వర్ణ స్పర్శ కలేనా? అని టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులపై నమ్మకం సడలి.. నిరాశ నిస్పృహలు కమ్ముకుంటున్న దశలో...
Indian Women's Hockey team defeat at Olympics

ఓడినా ‘మనసులు గెలిచారు’

  కాంస్యం పోరులో భారత్ ఓటమి చిరస్మరణీయం రాణి సేన పోరాటం మహిళా హాకీ జట్టు ఆటకు దేశం ఫిదా టోక్యో: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా హాకీ జట్టు తృటిలో చేజార్చుకుంది. కాంస్యం కోసం...
Wrestler Ravi Dahiya settles for silver

ఒలింపిక్స్ లో రవికుమార్ కు రజత పతకం

సాహో దహియా.. రెజ్లింగ్‌లో భారత్‌కు రజతం కుస్తీవీరుడిపై ప్రశంసల వర్షం టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్నఒలింపిక్స్‌లో భారత్ మరోసారి రజతంతో మెరిసింది. పురుషుల రెజ్లింగ్ భారత స్టార్ రవికుమార్ దహియా వెండి పతకాన్ని సాధించాడు. గురువారం...
Oppositions discuss farmers-Pegasus issue with President Kovind

రైతులు, పెగాసస్‌పై స్పందించాలి

రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందం న్యూఢిల్లీ: రైతుల ఆందోళన దశలో వారి మరణాలు, పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీల బృందం శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకుంది. శిరోమణి...
16 died due heavy floods in Jammu and Ladakh

జమ్మూ, హిమాచల్‌లో వరద బీభత్సం.. 16మంది మృతి

జమ్మూ , హిమాచల్‌లో వాన వరద బీభత్సం 16 మంది దుర్మరణం...జాడతెలియకుండా ఏడుగురు కార్గిల్ ప్రాంతంలో దెబ్బతిన్న విద్యుత్ కేంద్రం మరో రెండు మూడు రోజులు వర్షాలు? ఉత్తరంలో విపరీతం ఉత్తరభారతం ఉన్నట్లుండి అసాధారణ...
Pegasus and Farm laws should be debated in Parliament:Oppositions

సాగు చట్టాలు, పెగాసస్‌పై పార్లమెంట్‌లో చర్చించాలి

రాష్ట్రపతికి 7 ప్రతిపక్షాల లేఖ న్యూఢిల్లీ: రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో చర్చించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాయి....

అందరివాడు కోవిందుడు

రాష్ట్రపతిగా 4 ఏండ్లు పూర్తి న్యూఢిల్లీ: దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవిలోకి వచ్చి ఆదివారంతో నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతిభవన్ వెలువరించిన ప్రకటనలో తెలిపారు....
Mirabai Chanu won gold at Tokyo Olympics

తొలిరోజే రజత భారతి ‘మీరాబాయి చాను’

టోక్యో ఒలింపిక్స్‌లో బారత్ బోణీ వెయిట్‌లిఫ్టింగ్‌లో వెండి పతకం రాష్ట్రపతి, ప్రధాని, సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్...
Manish Tewari urges President to call emergency Parliament session

పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయండి

రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉధృతి కారణంగా దేశంలో ఏర్పడిన తీవ్ర ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం అత్యవసరంగా రెండు రోజుల...
Motera Stadium Renamed after PM Modi

మొతెరా స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

మొతెరా స్టేడియానికి ప్రధాని మోడీ పేరు స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్ అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని మొతెరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు...
Tamilisai sworn in as Puducherry Lt Governor

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసైకు అదనపు బాధ్యతలు

గురువారం బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్ ప్రమాణస్వీకారానికి హాజరైన సిఎం, ఇతర మంత్రులు హైదరాబాద్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్‌కృష్ణకుమార్...
PM Modi talk with Uttarkhand cm

వరద బీభత్సంపై సిఎం రావత్ తో మాట్లాడిన మోడీ

  డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. వరద ఘటనపై సిఎం రావత్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. అసోం పర్యటనలోనే అధికారులతో మోడీ సమీక్షలు జరిపారు. ఉత్తరాఖండ్ వరద ఘటనపై...
President Ramnath Kovind has called on everyone to respect right to Vote

ఓటు హక్కును గౌరవిద్దాం

  రాష్ట్రపతి కోవింద్ పిలుపు న్యూఢిల్లీ: ఓటు హక్కును అందరూ గౌరవించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. 11వ జాతీయ ఓటర్ల...
AP Govt deposited Rs 2190 cr into farmers accounts

రైతులకు కిసాన్ నిధిని పెంచనున్న కేంద్రం

  బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటన..? న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి కింద ఇచ్చే నగదు మద్దతును పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6000 మొత్తాన్ని...

29నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా జనవరి 29నుంచి ఫిబ్రవరి 15...

Latest News