Monday, May 13, 2024
Home Search

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results

If you're not happy with the results, please do another search
India developed with Vajpayee ruling

వాజ్‌పేయీ పాలన దేశాభివృద్ధికి దోహదం: మోడీ

  ఢిల్లీ: బలమైన, సుసంపన్నమైన భారత్ ను నిర్మించడానికి దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సేవలను స్మరించుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ...

కాంగ్రెస్ అహ్మద్ భాయ్ ఇకలేరు

  కరోనాతో కన్నుమూసిన సీనియర్ సోనియా, రాహుల్ ఆంతరంగికుడు పార్టీలో సర్దుబాట్ల దిట్టయిన పటేల్ న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బుధవారం కన్నుమూశారు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పటేల్‌కు పేరుంది....
We plan to streamline OTT platforms: center tells SC

ఓటిటి ఫ్లాట్‌ఫామ్స్‌కు ముకుతాడు

  ఆన్‌లైన్ న్యూస్ పోర్టళ్లపైనా నజర్ సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు నిర్ణయం న్యూఢిల్లీ: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి...
Yashvardhan Kumar Sinha appointed as CIC

సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం

సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సిఐసి)గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియమితులైనట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరిగిన ఒక...
Prime Minister Narendra Modi 70th Birthday

ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ

70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల ప్రశంసలు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సహా...
President Kovind paid last respects to former President

ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ,...

తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు

    సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత దేశ చరిత్రపై చెరగని ముద్ర దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పార్టీలకు అతీతంగా...
Onam festival celebrations in kerala/manatelangana.news

నిరాడంబరంగా ఓనం

కేరళ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తిరువనంతపురం: కేరళ ప్రజలు ఓనం పండుగను ఈసారి నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇంటిముందు పూలతో ముగ్గులు వేసి, ఎవరి ఇంట్లో వారు ఈ పండుగను జరుపుకున్నారు. ఏటా ఈ...
President Kovind presented Sports awards to athletes

అథ్లెట్లకు క్రీడా పురస్కారాలు ప్రదానం

పర్చువల్ విధానంలో అవార్డులు అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్రీడాకారులకు క్రీడా పురస్కారాలు అందజేశారు. ప్రతిసారి ఢిల్లీలోని కేంద్ర క్రీడా ప్రాధికార...
11 died after collapsed building in Maharashtra

భవనం కూలిన ఘటనలో 11కి పెరిగిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం 11కు పెరిగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు అధికారులు...
Music Legend Pandit Jasraj Passes away

పండిట్ జస్‌రాజ్ కన్నుమూత

 భీమ్‌సేన్ జోషి సమకాలీనుడు.. దిగ్గజాల గురువు  తండ్రి పేరిట హైదరాబాద్‌లో కచేరీల నిర్వాహకులు  రాష్ట్రపతి, ప్రధాని సంతాపం న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ జస్‌రాజ్ కన్నుమూశారు. ఈ సంగీత స్రష్ట వయస్సు...
President Ram Nath Kovind address Nation on I-Day Eve

కరోనా యోధులు నిజమైన హీరోలు

 దేశం సర్వదా రుణపడి ఉంటుంది  గల్వాన్ అమర సైనికులకు జాతిపక్షాన నివాళి  2020 సంవత్సరం సవాళ్లు తేవడంతో పాటు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పింది  పంద్రాగస్టు సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగం న్యూఢిల్లీ : కరోనా...
PM Modi condolences to Pranab Mukherjee's death

అత్యంత విషమం

 కరోనా, బ్రెయిన్ సర్జరీతో క్రిటికల్  వెంటిలేటర్లపై చికిత్స కొనసాగింపు  కోలుకోవాలని పలువురి ఆకాంక్షలు న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, వయోవృద్ధ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు కీలక ఆపరేషన్ తరువాత కృత్రిమ...
Fire Broke out in Covid-19 Center in AP

కొవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

 విజయవాడలో ఘటన 13మంది మృతి ప్రమాద ఘటనపై ప్రధాని ఫోన్ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల సాయం మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రైవేట్ కొవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో...
PM Modi Address after Ram Temple puja in Ayodhya

శతాబ్దాల నిరీక్షణకు తెర

 మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం  రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు  ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది  ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది  ఎందరో ఆత్మబలిదానాల...

15 మందికి నారీశక్తి పురస్కారాలు

  న్యూఢిల్లీ : వివిధ రంగాలలో ప్రత్యేకతలను కనబర్చిన 15 మంది మహిళలకు ఈ ఏటి నారీ శక్తి పురస్కారాలు దక్కాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం వీటిని అందించారు. సమాజంలో...

ఆర్‌డిలో మహిళలకు ఇదా న్యాయం?

  రాష్ట్రపతి కోవింద్ ఆవేదన న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే...
Sonia Gandhi

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నియమించారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిఖ్...
Sonia-Gandhi

అమిత్ షాను తప్పించండి

సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
Sonia Gandhi

హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర

  న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...

Latest News

నేడే పోలింగ్

రప్ఫాడిస్తా