Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
10 రోజులపాటు బిఆర్ఎస్ రైతు సమావేశాలు
హైదరాబాద్: బిఆర్ఎస్ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతువేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహంచాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుంచి 10...
గుత్తా పొద్దు తిరుగుడు పువ్వు, ఊసరవెల్లి : ఎంపి కోమటిరెడ్డి
నల్గొండ: వ్యవసాయానికి బిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 24 ఉచిత విద్యుత్తు సరఫరా కావడం లేదని, 11 గంటలకన్నా ఎక్కువ రావడం లేదని తాను బండసోమారం సబ్ స్టేషన్ నుంచి చెప్పిన మాటలతో బెదిరిపోయిన...
అభివృద్ధి పనుల పరిశీలన
నిజామాబాద్:నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మంత్రి కెటిఆర్ నిజామాబాద్ నగరానికి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వస్తున్నందున అభివృద్ధి...
అరవింద్ నువ్వెంత ..నీ బతుకెంత?
మండిపడ్డ ఎర్రళ్ల శ్రీనివాస్
హైదరాబాద్ : బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్పై తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
గుత్తా పొద్దుతిరుగుడు పువ్వు, ఊసరవెల్లి
నల్గొండ : వ్యవసాయానికి బిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరా కావడం లేదని, 11 గంటలకన్నా ఎక్కువ రావడం లేదని తాను బండసోమారం సబ్ స్టేషన్ నుండి చెప్పిన మాటలతో...
పరిగి మున్సిపల్ అభివృద్ధికి రూ. 25 కోట్ల నిధులు మంజూరు
జిఓ విడుదలపై మంత్రి కేటిఆర్కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి: పరిగి నూతన మున్సిపల్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రూ....
బెదిరింపులు సరికాదు.. పోకిరీ స్కాంగ్రెస్
బాధ్యతలను అప్పజెప్పడం దురదృష్టకరం : మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : తెలంగాణలో బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్న పోకిరీ స్కాంగ్రెస్ బాధ్యతలను అప్పజెప్పడం నిజంగా దురదృష్టకరమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ట్వీట్ చేశారు. బెదిరింపు...
చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఐటి శాఖ మంత్రి కేటిఆర్
షాబాద్: చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్వెళ్లి పారిశ్రమికవాడలో నూతనంగా ఏర్పాటు...
బిఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తెచ్చే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది
సిరిసిల్ల : తెలంగాణలో ప్రజలకు బిఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఇంటింటికి వివరించి మరోసారి బిఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చే బాధ్యత బిఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రమే ఉందని టిఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి...
పాలమూరు-రంగారెడ్డిపై ..పక్షపాతమెందుకు?
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగ లేఖ...
కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి
నల్లగొండ: కటిక చీకటి కాంగ్రెస్ను తరమికొడుదాం అని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు.గురువారం దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత...
టిసిఈఐ ఎస్ఐడబ్ల్యుపిసి అవార్డుల ప్రదానం బ్రోచర్
ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద రీజినల్ ఈవెంట్స్ అసోసియేషన్లలో ఒకటైన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టిసిఈఐ) ,ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ (టిసిఈఐ...
దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్లో ఐజిబిసి ‘గ్రీన్’ ప్రాపర్టీ షో
ఈ నెల 28 ప్రారంభించనున్న మంత్రి కెటి. రామారావు
హైదరాబాద్ : దేశంలో గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సిఐఐలో భాగమైన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్...
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరి
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగలేఖ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో రాష్ట్ర ఐటి,...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలే
మరిపెడ : వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం తొమ్మిదేళ్ల కాలంలో అనేక వసతులు కల్పిస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి...
పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్కు కళ్లలో మంట
మరిపెడ : తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పంట సాగుకు పుష్కలంగా సాగునీరు, పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందించడంతో పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్కు...
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కుత్బుల్లాపూర్: తెలంగాణ రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ...
అభివృద్ధికి ఆకర్శితులైయ్యే బిఆర్ఎస్లో చేరికలు
నల్లగొండ : సిఎం కెసిఆర్ రాష్ట్రాభివృద్ధికి, రైతాంగ అభివృద్ధి చేస్తున్న కృషిని చూసే నేడు ఎంతో మంతి ఇతర పార్టీల నుండి వచ్చి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య...
సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
యాదాద్రి భువనగిరి: విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం భువనగిరి మండలం బండ సోమవారం సబ్...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...