Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఉపా నుంచి ఊరట!
ప్రజల ఓటుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు నిరంకుశంగా పాలించదలిచేటప్పుడు ముందుగా బలి తీసుకునేది సమాచార స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్నే. బిజెపి పరిపాలనలోని త్రిపుర పోలీసులు ఈ పనిని పరమ నిష్ఠగా, అత్యంత నికృష్టంగా...
డిసెంబర్ 2 దాకా వరవరవర రావుకు ఊరట
ముంబయి: ఎల్గర్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం మెడికల్ బెయిల్పై ఉన్న విప్లవ కవి వరవర రావు బెయిల్ను బాంబే హైకోర్టు డిసెంబర్ 2 వరకు పొడిగించింది. తీవ్ర అనారోగ్యంతో బాధనడుతున్న...
దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపే
పోక్సోచట్టంపై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: ‘బాలిక శరీరాన్ని నేరుగా తాకనప్పుడు(స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు) ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక...
పరంబీర్ …. ఇదేం తీరు?
ఎక్కడున్నారు? వేరే దేశంలోనా? ఇక్కడనా?
తెలియచేస్తేనే రక్షణలు, విచారణలు
పవర్ ఆఫ్ అటార్నీతో పిటిషనా?
నిలదీసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ అరెస్టు నుంచి...
హర్యానా జడ్జితో లఖీంపూర్ దర్యాప్తు ..
న్యూఢిల్లీ: ఘర్షణల రక్తసిక్త లఖీంపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను సుప్రీంకోర్టు బుధవారం విశ్రాంత న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్కు అప్పగించింది. పంజాబ్ హర్యా నా హైకోర్టు మాజీ జడ్జి అయిన...
విభజన చట్టం హామీలను నెరవేర్చండి
రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి
తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్రానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని...
ఎన్సిబి ముందు హాజరైన ఆర్యన్
ముంబయి: క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ఖాన్ శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబయిలోని మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) కార్యాలయంలో హాజరయ్యారు. కొన్ని నిమిషాలపాటు ఎన్సిబి అధికారుల ముందున్న ఆయన తిరిగి వెళ్లిపోయారు....
అనిల్ దేశ్ముఖ్ ఇడి కస్టడీ 15 వరకు పొడిగింపు
ముంబయి: మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ కస్టడీ కాలాన్ని ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ శుక్రవారం ప్రత్యేక...
9మంది జిల్లా జడ్జీల బదిలీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఈ మేరకు బుధవారం నాడు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య...
ఎమ్ఎల్ఎల అనర్హతపై నాన్చుడెందుకు ?
మణిపుర్ గవర్నర్ తీరును ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ : లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నందుకు మణిపుర్లో 12 మంది బిజెపి శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించే అంశంపై రాష్ట్ర గవర్నర్ ఎటూ తేల్చక పోవడంపై సుప్రీం...
రియా చక్రవర్తి వినతిని ఆమోదించిన కోర్టు
ముంబయి: హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్(ధోనీ సినిమా ఫేమ్) హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి నుంచి మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) గత ఏడాది ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేకాక,...
కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే
లఖింపూర్ కేసులో ఫోరెన్సిన్ రిపోర్టులో వెల్లడి
లక్నో: లఖింపూర్ కాల్పుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులు ప్రధాన నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా...
పాకిస్థాన్లో హిందూ దేవాలయానికి స్థలం అప్పగింత
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో హిందూ దేవాలయానికి మొదటి సారి కేటాయించిన స్థలాన్ని క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ(సిడిఎ) తీసేసుకుంది. కానీ దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసేసరికి తిరిగి ఆ స్థలాన్ని ఇచ్చేశారు....
ఈటల భూములపై మళ్లీ విచారణ..
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మాజీమంత్రి, హుజూరాబాద్ ఎంఎల్ఎ ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. కొవిడ్ కారణంగా నిలిచిన సర్వే ప్రక్రియ హైకోర్టు ఆదేశానుసారం కొనసాగనుంది. మాసాయిపేట మండలంలోని...
ఈటెలకు నోటీసులు… 16 నుంచి విచారణ
మెదక్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించిన జమున హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16,17,18 న అధికారులు పూర్తి విచారణ...
దేశ్ముఖ్కు 12వరకూ ఇడి కస్టడీనే
ముంబై : మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ను జుడిషియల్ కస్టడీకి పంపించాలనే ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ముంబై హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ నెల 12వ తేదీ...
వాహనం సీజ్ చేయొద్దు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
అమలు చేయనివారిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు
తాగి నడుపుతుంటే ఆ వ్యక్తితో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి చేతికి బండి...
సమీర్ వాంఖడేను ఆర్యన్పై దర్యాప్తు నుంచి తప్పించిన ఎన్సిబి
దర్యాప్తు ఢిల్లీ యూనిట్కు బదిలీ
ఇది ఆరంభం మాత్రమే : మహారాష్ట్ర మంత్రి నవాబ్మాలిక్
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసు దర్యాప్తు...
మూతపడ్డ గంగోత్రి ఆలయం
నేడు కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలూ బంద్
ఉత్తర కాశి: శీతాకాలం మొదలవడంతో ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్ర గంగోత్రి ఆలయం మహాద్వారం తలుపులను మూసివేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య గంగోత్రి మందిర్ సహ...
షారూక్కు కాంగ్రెస్ నేత రాహుల్ సంఘీభావం
దేశం మీకు అండగా ఉంటుందంటూ లేఖ
న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో ఆర్యన్ఖాన్ జైలులో ఉన్నపుడు ఆయన తండ్రి, బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్కు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ లేఖ రాసినట్టు వెల్లడైంది. అక్టోబర్...