Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉంది: గవర్నర్
అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని ఆమె తెలిపారు. హైదరాబాద్లోని...
మూడేళ్ల బాలికపై హత్యాచారం కేసు
మూడేళ్ల బాలికపై హత్యాచారం కేసు
నిందితుడికి మరణ శిక్షను
ధ్రువీకరించిన బాంబే హైకోర్టు
ముంబయి: మూడేళ్ల బాలికపై ఆత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన 30 ఏళ్ల యువకుడికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే...
వాంఖడే తల్లికోసం రెండు డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నారు
ఒక దానిలో ముస్లింగా, మరో దానిలో హిందువుగా పేర్కొన్నారు
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణ
ముంబయి: నార్కోటిక్ కంట్రోల్ బోర్డు (ఎన్సిబి)ముంబయి జోనల్ అధికారి సమీర్ వాంఖడే తల్లి మరణించిన తర్వాత ఆమె కుటుంబ...
ఆ నిందితులను కాపాడే ప్రయత్నం చేయలేదు:సిట్
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002)పై విస్తృతమైన, నిష్పక్షపాతమైన, సమర్ధవంతమైన దర్యాప్తు జరిపామని, నిందితులను కాపాడే యత్నం చేయలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. 275 మంది వ్యక్తులను విచారించామని...
జయలలిత ఇంటి విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత పోయస్ గార్డెన్ నివాస భవనాన్ని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోడాన్ని మద్రాస్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది. తమిళనాడు ప్రభుత్వం జయలలిత నివాసాన్ని సాధీనం...
మార్పులతో మళ్లొస్తా
ఎపిలో మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ
సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు:
ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన
త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు
ప్రవేశపెడతాం ః ఎపి సిఎం జగన్
సాంకేతిక సమస్యలు చాలా...
ఇస్రో గూఢచర్యం కేసు : భారీ కుట్ర వెనుక విదేశీహస్తం
సుప్రీం కోర్టుకు వెల్లడించిన సిబిఐ
న్యూఢిల్లీ : 1984 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో భారీ కుట్ర వెనుక విదేశీహస్తం ఉందని ఇందులో సైంటిస్టు నంబి నారాయణన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కేరళ పోలీసులు...
మూడు రాజధానులపై వెనక్కి తగ్గిన ఎపి ప్రభుత్వం..
అమరావతి: మూడు రాజధానులు బిల్లును ఎపి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీనిపై కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. మూడు రాజధానులు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేసిన...
ఆర్యన్ వాట్సాప్ చాట్లో ఎలాంటి కుట్ర కోణం లేదు
బెయిల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన బాంబే హైకోర్టు
ముంబయి: ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్లో ఎలాంటి కుట్ర లేదని...
సుప్రీం కోర్టు ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు చేయాలి
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి
దేశంలోని హైకోర్టుల్లో 44 లక్షల కేసులు
సుప్రీం కోర్టులో 59, 211 కేసులు పెండింగ్లో
జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 3 కోట్ల 10 లక్షల 72 వేల...
ఉపా నుంచి ఊరట!
ప్రజల ఓటుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు నిరంకుశంగా పాలించదలిచేటప్పుడు ముందుగా బలి తీసుకునేది సమాచార స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్నే. బిజెపి పరిపాలనలోని త్రిపుర పోలీసులు ఈ పనిని పరమ నిష్ఠగా, అత్యంత నికృష్టంగా...
డిసెంబర్ 2 దాకా వరవరవర రావుకు ఊరట
ముంబయి: ఎల్గర్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం మెడికల్ బెయిల్పై ఉన్న విప్లవ కవి వరవర రావు బెయిల్ను బాంబే హైకోర్టు డిసెంబర్ 2 వరకు పొడిగించింది. తీవ్ర అనారోగ్యంతో బాధనడుతున్న...
దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపే
పోక్సోచట్టంపై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: ‘బాలిక శరీరాన్ని నేరుగా తాకనప్పుడు(స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు) ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక...
పరంబీర్ …. ఇదేం తీరు?
ఎక్కడున్నారు? వేరే దేశంలోనా? ఇక్కడనా?
తెలియచేస్తేనే రక్షణలు, విచారణలు
పవర్ ఆఫ్ అటార్నీతో పిటిషనా?
నిలదీసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ అరెస్టు నుంచి...
హర్యానా జడ్జితో లఖీంపూర్ దర్యాప్తు ..
న్యూఢిల్లీ: ఘర్షణల రక్తసిక్త లఖీంపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను సుప్రీంకోర్టు బుధవారం విశ్రాంత న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్కు అప్పగించింది. పంజాబ్ హర్యా నా హైకోర్టు మాజీ జడ్జి అయిన...
విభజన చట్టం హామీలను నెరవేర్చండి
రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి
తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్రానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని...
ఎన్సిబి ముందు హాజరైన ఆర్యన్
ముంబయి: క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ఖాన్ శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబయిలోని మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) కార్యాలయంలో హాజరయ్యారు. కొన్ని నిమిషాలపాటు ఎన్సిబి అధికారుల ముందున్న ఆయన తిరిగి వెళ్లిపోయారు....
అనిల్ దేశ్ముఖ్ ఇడి కస్టడీ 15 వరకు పొడిగింపు
ముంబయి: మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ కస్టడీ కాలాన్ని ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ శుక్రవారం ప్రత్యేక...
9మంది జిల్లా జడ్జీల బదిలీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఈ మేరకు బుధవారం నాడు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య...
ఎమ్ఎల్ఎల అనర్హతపై నాన్చుడెందుకు ?
మణిపుర్ గవర్నర్ తీరును ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ : లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నందుకు మణిపుర్లో 12 మంది బిజెపి శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించే అంశంపై రాష్ట్ర గవర్నర్ ఎటూ తేల్చక పోవడంపై సుప్రీం...